విద్యుత్ స్తంభంతో కరెంట్ షాక్

byసూర్య | Tue, May 17, 2022, 08:51 AM

ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులోని ఇస్లాంపుర కాలనీకి చెందిన అబ్దుల్ మీరజ్ (14) కాలనీలో గల ఇనుప స్తంభాన్ని తాకగా కరెంట్ షాక్ కొట్టడంతో వెంటనే తల్లిదండ్రులు ఎంజె హాస్పటిల్ కి తరలించారు. కరెంట్ స్తంభం యొక్క డ్యామేజ్ అయిన సర్వీస్ వైరును విద్యుత్ శాఖ కి చెందినవారు ఇనుప స్థంభానికి నిర్లక్ష్యంగా చుట్టి వుండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూమ్ సోమవారం రాత్రి పిర్యాదు చేసినట్లు సీఐ శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM