కమలాపురంలో తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం

byసూర్య | Tue, May 17, 2022, 08:47 AM

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశారు దుండగులు. ఐదు తులాల బంగారం, 60 వేయిల నగదు ను సోమవారం రాత్రి దొంగలు దోచుకెళ్లారు. కమలాపురం బెల్ట్ ఫ్యాక్టరీ మూతపడడంతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారే ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఇంటి యజమాని వినయ్ ఆరోపిస్తున్నారు. తన తల్లిదండ్రులను చూసి వచ్చేందుకు హైదరాబాద్ వెళ్లగ ఈ దొంగతనం జరిగినట్లు తెలిపారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM