కేయూ ఎస్డీఎల్సీ పరీక్షల్లో ఆరుగురు డిబార్

byసూర్య | Tue, May 17, 2022, 08:46 AM

కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న న్యాయశాస్త్రం, ఎంసీఏ పరీక్షల్లో సోమవారం ఆరుగురు విద్యా ర్థులు డిబారైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్ రాధిక వెల్లడించారు. కేయూ ఎస్డీఎల్సీ కేంద్రంలో న్యాయశాస్త్రం కోర్సుల్లో నలుగురు, ఎంసీఏలో ఒక్కరు, ఖమ్మంలో న్యాయశాస్త్రంలో ఒకరు మాస్ కాపీయింగ్ పాల్పడుతుండగా తనిఖీ బృందాలు డిబార్ చేసినట్లు స్పష్టం చేశారు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM