వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువుల ధర్నా

byసూర్య | Tue, May 17, 2022, 08:36 AM

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మరణించాడని, వ్యక్తి మరణానికి కారణమైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పై చర్యలు తీసుకోవాలని, వ్యక్తి బంధువులు సోమవారం సాయంత్రం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువసేన రాష్ట్ర అధ్యక్షులు శింకారు శివాజీ పాల్గొని మద్దతు తెలిపారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM