గ్రామ కార్యదర్శిపై దాడి.. కేసు నమోదు

byసూర్య | Tue, May 17, 2022, 08:35 AM

నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, రామాజిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై సోమవారం మధ్యాహ్నం దాడి జరిగిందని గ్రామ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకంలో పనులు పరిశీలించడానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన గణేష్, అతడి తల్లి తిరుపతమ్మ దాడి చేసి గాయపరిచారని ధనరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందం గౌడ్ మంగళవారం తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM