అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

byసూర్య | Tue, May 17, 2022, 08:35 AM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం చందుబట్లలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిల ప్రకారం. చందుబట్ల గ్రామనికి చెందిన బాలయ్య (55) గ్రామంలోని చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారం అందించడం తో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎసస్ఐ విజయకుమార్ వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM