byసూర్య | Tue, May 17, 2022, 08:35 AM
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం చందుబట్లలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిల ప్రకారం. చందుబట్ల గ్రామనికి చెందిన బాలయ్య (55) గ్రామంలోని చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారం అందించడం తో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎసస్ఐ విజయకుమార్ వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.