byసూర్య | Tue, May 17, 2022, 08:27 AM
నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల సంగారెడ్డి జిల్లా జోగిపేట గెస్ట్ నిద్రలో పూర్తిగా ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చేసుకోవాలి అడవిరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ అప్లికేషన్ సైన్స్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నదని తాత్కాలిక పద్ధతిలో భర్తీచేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు 15 వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.