పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు: కలెక్టర్

byసూర్య | Tue, May 17, 2022, 08:26 AM

సంగారెడ్డి జిల్లాలో పది పురుషుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం హైదరాబాద్ నుంచి విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పదో తరగతి పరీక్షల నిర్వహణపై దృష్టి మధ్యమ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 22, 564 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వీరిలో బాలురు 11, 475 బాలికలు 11, 089 మంది ఉన్నారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా వీరారెడ్డి ఎస్పీ రమణకుమార్ పంచాయతీ మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM