త్వరలో జేఎన్‌టీయూ సిలబస్‌ మారనుంది

byసూర్య | Mon, May 16, 2022, 05:10 PM

కూకట్పల్లిలోని జేఎన్టీయూ బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల వారందరికీ సెలబస్ పునరుద్ధరించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మే 19, 20, 21 తేదీలలో జరిగే సమావేశంలో ఐఐటి, ఎన్ఐటి లలోని 150 మంది నైపుణ్యత కలిగిన ప్రొఫెసర్ల సలహాలననుసరించి, జాతీయ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పరిశ్రమల అవసరాల మేరకు సిలబస్ నూతనంగా రూపొందించనున్నారు.

Latest News
 

మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM