త్వరలో జేఎన్టీయూ సిలబస్ మారనుంది
byసూర్య |
Mon, May 16, 2022, 05:10 PM
కూకట్పల్లిలోని జేఎన్టీయూ బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల వారందరికీ సెలబస్ పునరుద్ధరించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మే 19, 20, 21 తేదీలలో జరిగే సమావేశంలో ఐఐటి, ఎన్ఐటి లలోని 150 మంది నైపుణ్యత కలిగిన ప్రొఫెసర్ల సలహాలననుసరించి, జాతీయ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పరిశ్రమల అవసరాల మేరకు సిలబస్ నూతనంగా రూపొందించనున్నారు.
Latest News