మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Mon, May 16, 2022, 01:58 PM

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. జిల్లాలోని కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.గుర్తు తెలియని ఓ లారీ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తల, మొండెం వేరు అయ్యాయి దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాజారామ్ తండాకు చెందిన బానోత్ రవి గా గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM