అక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయం

byసూర్య | Sat, May 14, 2022, 12:19 PM

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతో పాటు సిద్ధరామేశ్వరనగర్ గ్రామంలో ఈనెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ భూమయ్య తెలిపారు. స్థానిక 11 కె. వి సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా ఉదయం 7. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ను నిలిపి వేస్తారని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM