బోయినపల్లి మండలంలో యువకుడు ఆత్మహత్య

byసూర్య | Sat, May 14, 2022, 12:10 PM

 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి  మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్‌ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్‌రెడ్డి బలవన్మరణానికి గాల కారణాలు ఇంకా తెలియరాలేదు.


 


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM