ఇన్ టేక్ వెల్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి చేరుకున్న మంత్రులు
byసూర్య |
Sat, May 14, 2022, 11:42 AM
హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి భరోసా ఇస్తూ కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ స్కీంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరొక భారీ తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం అయినటువంటి సుంకిశాల ఇన్ టేక్ వెల్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రారంభించారు.
Latest News