ఇన్ టేక్ వెల్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి చేరుకున్న మంత్రులు

byసూర్య | Sat, May 14, 2022, 11:42 AM

హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి భరోసా ఇస్తూ కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ స్కీంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరొక భారీ తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం అయినటువంటి సుంకిశాల ఇన్ టేక్ వెల్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రారంభించారు.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM