రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

byసూర్య | Sat, May 14, 2022, 11:40 AM

బంజారా హిల్స్ కు చెందిన కిషన్ (45), శివకుమార్ (36) లక్ష్మిగూడ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. పీవీ ఎక్స్ప్రెస్వే ర్యాంప్ పైకి వెళ్లారు. ఈ వంతెన పైకి ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. శివకుమార్ వాహనాన్ని నడుపుతుండగా కిషన్ వెనక కూర్చున్నాడు. పిల్లర్ 298 వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. కిషన్ అక్కడికక్కడే మృతి చెందగా శివకుమార్ గాయపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM