అమిత్‌షాకు కేటీఆర్‌ బహిరంగ లేఖ.!

byసూర్య | Sat, May 14, 2022, 11:39 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని పేర్కొన్న కేటీఆర్‌. తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్రంపై అదే వివక్ష కొనసాగుతుందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని కేటీఆర్‌ లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM