నేడు రాష్ట్రానికి అమిత్ షా

byసూర్య | Sat, May 14, 2022, 10:02 AM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మధ్యాహ్నం 2: 30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడినుంచి రామంతపూర్ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకు రామంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 5 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హోటల్ కు చేరుకుంటారు. 6 గంటలకు బయలుదేరి ప్రజాసంగ్రామ యాత్ర రెండోదశ ముగింపు సభకు హాజరు అవుతారు. 8: 30 గంటలకు తిరిగి డిల్లీ వెళతారు.ఇలా అమిత్ షా పర్యటించనున్నారు.


 


 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM