byసూర్య | Sat, May 14, 2022, 09:15 AM
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లోని రామోజీ కుమ్మరిగూడెం గ్రామంలో నాంపల్లి కేదారికి చెందిన గేదె శుక్రవారం కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ గేదె చనిపోవడం చాలా బాధాకరమని ఆదారం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.