కరెంట్ షాక్ తో గేదె మృతి

byసూర్య | Sat, May 14, 2022, 09:15 AM

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లోని రామోజీ కుమ్మరిగూడెం గ్రామంలో నాంపల్లి కేదారికి చెందిన గేదె శుక్రవారం కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ గేదె చనిపోవడం చాలా బాధాకరమని ఆదారం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM