కేయూ పరీక్షల్లో ఎనిమిది మంది డీబార్

byసూర్య | Sat, May 14, 2022, 09:13 AM

హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయ ఎస్డీఎల్సీ కేంద్రంలో నిర్వహిస్తున్న మూడు, ఐదేళ్ల ఎల్ఎల్ఎం న్యాయశాస్త్రం, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం 8మంది మాల్ ప్రాక్టీస్కు పాల్పడగా తనిఖీ బృందాలు పట్టుకుని డీబార్ చేసినట్లు కేయూ ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ చాడ రాధికారెడ్డిలు తెలిపారు.


Latest News
 

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ పర్యటన Mon, May 29, 2023, 10:50 AM
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ Mon, May 29, 2023, 10:47 AM
శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ Mon, May 29, 2023, 10:43 AM
హైదరాబాద్ లో వర్షం Mon, May 29, 2023, 10:42 AM
అలర్ట్.. అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు వర్షం Mon, May 29, 2023, 10:40 AM