అక్రమ నల్లా కనెక్షన్లపై చర్యలు: మీషన్ భగీరథ ఏఈ ప్రణీత్

byసూర్య | Sat, May 14, 2022, 08:55 AM

అక్రమంగా నీటిని వినియోగిస్తే చర్యలు తప్పవని మిషన్ భగీరథ ఇబ్రహీంపట్నం ఏఈ ప్రణీత్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బూడిద రాంరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి నల్లాలను పరిశీలించారు. ఉప్పరిగూడ గ్రామం తో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నల్లా కనెక్షన్లను గుర్తిస్తున్నామన్నారు. వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అక్రమంగా నల్లాలను వాడినట్లు రుజువు అయితే 5 వేలు జరిమానా వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యులు గోపాల్, పంచాయతీ కార్యదర్శి రిషిక, కారోబార్ నర్సింహ పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM