దంపుడు మాటలు చెప్పి వెళ్ళద్దు: మంత్రి సబిత

byసూర్య | Sat, May 14, 2022, 08:54 AM

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కు రానున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకుండా విధానాలతో తెలంగాణకు రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పొలిటికల్ టూరిస్టుగా వచ్చి ఊక దంపుడు మాటలు చెప్పి వెళ్లొద్దని. తెలంగాణకు ఏం చేస్తారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారో. ఇవ్వరో చెప్పాలన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM