దంపుడు మాటలు చెప్పి వెళ్ళద్దు: మంత్రి సబిత

byసూర్య | Sat, May 14, 2022, 08:54 AM

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కు రానున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకుండా విధానాలతో తెలంగాణకు రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పొలిటికల్ టూరిస్టుగా వచ్చి ఊక దంపుడు మాటలు చెప్పి వెళ్లొద్దని. తెలంగాణకు ఏం చేస్తారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారో. ఇవ్వరో చెప్పాలన్నారు.


Latest News
 

లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు అభినందన Mon, Jun 05, 2023, 09:17 PM
రైల్వేశాఖలోని ఆ ఖాళీలను వెంటనే భర్తీచేయండి: వినోెద్ కుమార్ Mon, Jun 05, 2023, 09:16 PM
బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ బయటపడింది: వై.ఎస్.షర్మిల Mon, Jun 05, 2023, 09:16 PM
బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ ను నిలిపాం: మంత్రి కేటీఆర్ Mon, Jun 05, 2023, 09:15 PM
ఓ ప్రజాప్రతినిధితో డీఈ రమేష్ ఒప్పందం... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్ Mon, Jun 05, 2023, 09:14 PM