byసూర్య | Sat, May 14, 2022, 08:41 AM
గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. టూటౌన ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కొంతకాలంగా రామగిరి ప్రాంతంలో భిక్షాటన చేస్తు న్న గుర్తుతెలియని వృద్ధుడు(65) అనారోగ్యంతో శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద మృ తి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహా న్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భిక్షగా డి వివరాలు తెలిసిన వారు 9440795657 నెం బరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.