గుర్తుతెలియని యాచకుడు మృతి

byసూర్య | Sat, May 14, 2022, 08:41 AM

గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. టూటౌన ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. కొంతకాలంగా రామగిరి ప్రాంతంలో భిక్షాటన చేస్తు న్న గుర్తుతెలియని వృద్ధుడు(65) అనారోగ్యంతో శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద మృ తి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహా న్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భిక్షగా డి వివరాలు తెలిసిన వారు 9440795657 నెం బరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM