byసూర్య | Sat, May 14, 2022, 08:41 AM
మంత్రి కేటీఆర్ నేడు హాలియా పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేయుచున్నారు అని నాగర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తెలిపారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలం, సభాస్థలిని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, డిఎస్పి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ తో శుక్రవారం కలిసి పరిశీలించడం జరిగింది.