కేటీఆర్ నోటీసులకు బయపడేదే లే.. :బండి సంజయ్

byసూర్య | Fri, May 13, 2022, 10:01 PM

2019లో ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ లో చోటు చేసుకున్న పరిణామాలపై బండి సంజయ్ కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు మే 13వ తేదీ శుక్రవారం మంత్రి కేటీఆర్  బిజెపి పార్టీ నేత బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు, 48 గంటల్లో  కేటీఆర్‌‌కి క్షమాపణ చెప్పాలని ఈ నోటీసులతో కేటీఆర్ తరుపు న్యావాది పేర్కొన్నారు.

ఈ నోటీసుల పై స్పందించిన బండి సంజయ్ కేటీఆర్ నోటీసులకు బయపడేదే లే.. అంటూ.. మీ అవినీతిని నిలదీస్తే నోటీసులు పంపుతారా?కావంటే.. ఐక్యరాజ్య సమితికి కూడా ఫిర్యాదు చేస్కో అంటూ కేటీఆర్ కు సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కేటీఆర్ కుటుంబం పై 420 కేసులు పెట్టాల్సి వస్తున్నదన్నారు. గతం లో ఇంటర్ విద్యార్థుల మరణాల పై స్పందించని కేటీఆర్ ఇప్పుడెందుకు భుజాలు తడుముకుంటున్నాడో తెలపాలన్నారు. కేటీఆర్ కు గ్లోబరీనా  సంస్థ తో సంబంధం ఉందొ లేదో కేటీఆర్ తెలపాలన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM