భారీగా ఎర్రచందనం పట్టివేత

byసూర్య | Fri, May 13, 2022, 09:31 PM

రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తుండగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులు కడప నుంచి హైదరాబాద్‌కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. నిందితులు మౌలాలిలోని ఖాళీ స్థలంలో ఎర్రచందనం నిలువ చేసినట్లు  పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM