రేపు 'బుద్ధవనం' థీమ్ పార్క్ ప్రారంభించనున్న కేటీఆర్

byసూర్య | Fri, May 13, 2022, 09:00 PM

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం 'బుద్ధవనం' శనివారం ప్రారంభం కానుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జీ జగదీశ్‌ గౌడ్‌ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ఇది బౌద్ధులకు ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించబడిన థీమ్ పార్క్. ఇది నాగార్జన సాగర్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్మించబడింది. శనివారం బుద్ధవనాన్ని కేటీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన బుద్ధవనం ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM