రేపే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

byసూర్య | Fri, May 13, 2022, 06:31 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం మరియు  ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ శనివారంతో ముగియనుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలంగాణకు రానున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన సంగతి తెలిసిందే.

తాజాగా రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను కూడా బండి సంజయ్ శనివారం ముగించనున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM