రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

byసూర్య | Fri, May 13, 2022, 04:08 PM

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర ఓ అర్ అర్ పై  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా…మరో 18 మంది గాయపడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అర్ అర్ పై తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘట్కేసర్ వైపు నుండి కీసర వైపు వస్తున్న పెండ్లి బృందం వాహనం. తుఫాను వాహనం  ప్రమాదానికి గురైంది. డ్రైవర్ రామచందర్ కు మూర్ఛ రావడంతో  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది కి గాయాలు , ఒకరు మహిళ మృతి చెందింది. గాయాలైన వారిలో నూతన వదువరులు ఉన్నారు. మంగళగిరిలో పెండ్లి చేసుకొని తిరుగు ప్రయాణం జిడిమెట్ల కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM