తెలంగాణ శాసనసభను సందర్శించిన ఛత్తీస్ ఘడ్ శాసన సభాపతి

byసూర్య | Fri, May 13, 2022, 03:42 PM

తెలంగాణ రాష్ట్ర శాసనసభను శుక్రవారం చత్తీస్‌ఘడ్ రాష్ట్ర శాసనసభాపతి డా. చరణ్‌దాస్ మహంతి సందర్శించారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన మహంతకి తెలంగాణ అసెంబ్లీలో శాలువా, పుష్పగుచ్ఛంతో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహ చార్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహంతికి శాసనసభ సమావేశ మందిరాన్ని స్పీకర్ పోచారం దగ్గరుండి చూపించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుపున జ్ఞాపికను బహుకరించారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM