తెలంగాణ అసెంబ్లీని సంద‌ర్శించిన ఛత్తీస్‌గ‌డ్ స్పీక‌ర్

byసూర్య | Fri, May 13, 2022, 03:13 PM

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఛ‌త్తీస్‌గ‌ఢ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ డాక్ట‌ర్ చ‌ర‌ణ్ దాస్ మ‌హంత్ శుక్ర‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ దాస్‌కు రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స్పీక‌ర్ చాంబ‌ర్‌లో చ‌ర‌ణ్ దాస్‌ను శాలువాతో స‌త్క‌రించి, రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని వివ‌రించారు. ఆ త‌ర్వాత తెలంగాణ శాస‌న‌స‌భ త‌ర‌పున చ‌ర‌ణ్ దాస్‌కు ఓ జ్ఞాపిక‌ను బ‌హుక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌స‌భ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ న‌ర‌సింహాచార్యులు పాల్గొన్నారు.


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM