రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

byసూర్య | Fri, May 13, 2022, 02:07 PM

రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన హన్మాండ్లు (45) అక్బర్ నగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మోస్రా తహసీల్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హన్మాండ్లు రోజూలాగే గురువారం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా అక్బర్ నగర్ వద్ద డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో హన్మాండ్లును జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తలించారు. హన్మాండ్లు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM