byసూర్య | Wed, Jan 19, 2022, 09:24 PM
రేపు కరోనా పరిస్థితుల పై, వ్యాక్సిన్ పంపిణీపై వైద్య శాఖ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య శాఖ అధికారులతో కూడా మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.