సీఎం కేసీఆర్‌ పై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Wed, Jan 19, 2022, 06:42 PM

కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతుల చావులకు సమాధానం చెప్పాలని ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు రైతులు చనిపోతున్నా కేసీఆర్ కు పట్టడం లేదని షర్మిల మండిపడ్డారు.దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారన్న ఆశ లేదు, పత్తికి, మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని,రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నాదున్నపోతు మీద వాన పడ్డట్టు కేసీఆర్  గారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. రైతులకు భరోసా కల్పించేందుకు దొర గారు కాలు బయటపెట్టింది లేదు.అయ్యా దొర గారు,పంజాబ్ రైతుల చావులు మీకు కనపడ్డాయి కానీ రాష్ట్రంలో రైతుల చావులు కనపడటం లేదా? రైతుల చావులను ఆపడం చేతకానిముఖ్యమంత్రిమనకొద్దు అంటూ షర్మిల ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM