byసూర్య | Wed, Jan 19, 2022, 01:03 PM
ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల (Best Tourism Villages) జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామం చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఈ జిల్లాకి సంబంధించిన తెరాస నాయకులను, మరియు పార్టీ శ్రేణులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసా పత్రాలు అందచేస్తూ అభినందించారు. అలానే ముందు రోజుల్లో కూడా ప్రజల కోసం నిస్వార్థంగా పని చెయ్యాలని కోరారు.