మళ్ళీ విజృంభిస్తున్న కరోనా... !

byసూర్య | Wed, Jan 19, 2022, 12:43 PM

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,983 మందికి పాజిటివ్‌ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 1,206 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,706 మంది కరోనా నుండి కోలుకున్నారు మరియు ఇద్దరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,062కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,88,105 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 22,472 మంది చికిత్స పొందుతున్నారు. 


Latest News
 

జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM
కేంద్రీయ విద్యాలయల్లో ప్రవేశాలకు షెడ్యూల్ Fri, Mar 29, 2024, 09:25 AM
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు Fri, Mar 29, 2024, 09:09 AM
పెరిగిన ఎండలు... వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ Fri, Mar 29, 2024, 09:07 AM