ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Wed, Jan 19, 2022, 10:34 AM

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోరంపల్లి బంజారాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. బంజర పంచాయతీలోని రెండు పడక గదుల కాలనీకి చెందిన లక్ష్మయ్య (37) సోమవారం మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. మంగళవారం భార్య పనికి వెళ్లిన సమయంలో లక్ష్మయ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. లక్ష్మయ్య భార్య ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రాంబాబు కేసు నమోదు చేశారు.


Latest News
 

ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM