తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బదిలీ
byసూర్య |
Wed, Jan 19, 2022, 09:01 AM
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర సర్వీస్ కు బదిలీ చేస్తూ ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేశారు.
Latest News