మానవత్వం లేని మనిషి కెసిఆర్: బండి సంజయ్

byసూర్య | Wed, Jan 19, 2022, 08:07 AM

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. కేబినెట్ సమావేశాన్ని టైమ్ పాస్ కోసమే పిలిచారని, 317 జీవోపై కేబినెట్ లో చర్చించకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. ఉద్యోగులు చనిపోవాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. 317 జీవోను సవరించే వరకు వదిలిపెట్టేది లేదని, మానవత్వం లేని మనిషి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM