రోడ్డు ప్రమాదం... ఐదుగురికి గాయాలు

byసూర్య | Wed, Jan 19, 2022, 07:58 AM

ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట వద్ద ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద ఆర్మూర్ వైపు వస్తున్న కారును ఆలూరు వైపు వెళ్తున్న బద్గుణ ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారుకు తీవ్రగాయాలు కాగా, బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌కు కూడా స్వల్పగాయాలు కావడంతో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆర్మూర్ పోలీసులు తెలిపారు.


Latest News
 

తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM