byసూర్య | Tue, Jan 18, 2022, 10:42 PM
హైదరాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన కోటి మహిళా కళాశాల తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా అవతరించేందుకు సిద్ధమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విద్యాశాఖతో సమావేశమైన కళాశాలను యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.