భద్రతా దృష్ట్యా వికారాబాద్‌లో 30 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసాం: యస్పీ ఎన్.కోటిరెడ్డి

byసూర్య | Tue, Jan 18, 2022, 09:54 PM

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలో కమ్యూనిటీ క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా నెట్‌వర్క్‌ను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ కోటిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. టేకులపల్లి గ్రామానికి చెందిన స్థానిక సంఘం ఆధ్వర్యంలో 30 నిఘా కెమెరాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు భద్రతా దృష్ట్యా వికారాబాద్‌లో 30 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసాం అని  యస్పీ ఎన్ కోటిరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు స్థానిక ప్రజలు ముందుకు వచ్చి నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంలో చొరవ చూపించడం అభినందనీయమన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM