గాంధీనగర్‌లో చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

byసూర్య | Tue, Jan 18, 2022, 09:16 PM

గాంధీనగర్‌లోని ఎస్‌బిఐ కాలనీలో గత గురువారం చోరీకి పాల్పడిన ముగ్గురిని గాంధీనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి తొమ్మిది తులాల బంగారు గొలుసులు, ఒక ద్విచక్రవాహనం, మూడు మొబైల్ ఫోన్లు, రూ.27 వేల నగదు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో కావటి రాజు (21), పూజారి సాయి కుమార్ గౌడ్ (29), ఇంజమూరి దినేష్ కుమార్ (20) ఉన్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM