పోలీస్ శాఖలో కరోనా కలకలం...!

byసూర్య | Tue, Jan 18, 2022, 01:02 PM

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ శాఖలో కరోనా  కలకలం సృష్టించింది. సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్ కి వెళ్లి వచ్చారు. అందులో ఒక ఎస్సై కి కరోన పాజిటివ్ వచ్చింది. అతని నుంచి అందరికి సోకినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM