byసూర్య | Mon, Jan 17, 2022, 08:21 PM
తెలంగాణ గత 24 గంటల్లో 80,138 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 2,447 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు నమోదుయ్యాయి.అదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ముగ్గురు మృతి చెందారు.