తెలంగాణ పోలీస్ శాఖ లో 500 మంది కి కరోనా

byసూర్య | Mon, Jan 17, 2022, 07:02 PM

తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం రేపింది. ఈ థర్డ్ వేవ్ లో ఏకంగా 500 మంది పొలిసు లకు  కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఫ్రంట్‌లైన్ యోధులుగా పనిచేసిన పోలీసుల కరోనా మొదటి వేవ్ లో  2,000 మందికి కోవిడ్ సోకింది. ఆ తర్వాత 50 మంది పోలీసులు చనిపోయారు. రెండవ వేవ్ సమయంలో సుమారు 700 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు థర్డ్ వేవ్‌లో 500 మంది పోలీసుల కు కరోనా పాజిటివ్ అని తెలుసుకుని పోలీస్ లు అయోమయంలో పడ్డారు. విధులు నిర్వహించాలంటేనే భయపడుతున్నారు.  అయితే తెలంగాణలో పోలీసులకు దాదాపు 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM