ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్ లో 57 మంది రోగులకు కరోనా

byసూర్య | Mon, Jan 17, 2022, 06:54 PM

హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక హాస్పిటల్ లో కరోనా కల్లోలం రేపింది .ఏకంగా 57 మంది రోగులు మరియు 9 మంది పారామెడిక్స్‌ స్టాఫ్ కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఆసుపత్రి అధికారులు పరీక్షలు చేస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ.. మానసిక వ్యాధిగ్రస్తులు కావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఒంటరిగా ఉంచుతామని చెప్పారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM