మంచిర్యాల ప్రాణహిత నదిలో ముగ్గురు స్టూడెంట్స్ గల్లంతు

byసూర్య | Mon, Jan 17, 2022, 06:03 PM

మంచిర్యాల ప్రాణహిత నదిలో ముగ్గురు స్టూడెంట్స్  ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం  ఆలుగాంలో విషాదఘటన జరిగింది. ఈతకు వెళ్లిన వంశీవర్ధన్, విజయేంద్ర సాయి, రాకేష్‌లు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM