గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

byసూర్య | Mon, Jan 17, 2022, 03:57 PM

గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన సోమవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 70 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. రూ. 2. 10 లక్షల నగదు, 3 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM