పల్లెల నుండి పట్నం బాట పట్టిన వాహనదారులు

byసూర్య | Mon, Jan 17, 2022, 03:19 PM

సంక్రాతి పండుగ సెలవులకు ఊరికి వెళ్లిన పట్టణవాసులు ఆదివారంతో సెలవులు ముగియడంతో సోమవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. విద్యాసంస్థలకు సెలవులు పెరగడంతో రద్దీ కొంత తగ్గింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు వెళ్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా జీఎంఆర్ సిబ్బంది హైదరాబాద్ వైపు 9 కౌంటర్లు ఏర్పాటు చేయగా 97 శాతం వాహనాలు టోల్ గేట్ వద్ద నుంచి నిమిషాల వ్యవధిలోనే వేగంగా వెళ్లిపోయాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM