వైభవంగా అష్టోత్తర శత పండిత దంపతీ సన్మానం

byసూర్య | Mon, Jan 17, 2022, 02:28 PM

ఆదిలాబాద్ : కనుమ పండగ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 108 మంది బ్రాహ్మణ దంపతులకు పాదపూజ చేశారు.శాస్త్రినగర్‌లోని తమ నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు.. దంపతీ పూజ నిర్వహించి బ్రాహ్మణ పండితులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు ప్రజలందరికి సుఖసంతోషాలు కలిగించే శక్తి సామర్థాలు ప్రసాదించాలని, వారికి ఆయురారోగ్యాలు కలగాలని వేద పండితులు దీవించారు. సీయం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని ఆశీర్వదించారు. ఈ పూజలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM