రాష్ట ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలవాలి : వినోద్ కుమార్

byసూర్య | Mon, Jan 17, 2022, 02:15 PM

ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఉద్యోగులు తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులతో పాటు ప్రజలు ఐక్యంగా పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీని వినోద్  కుమార్ ఆవిష్కరించారు. కవులు, కళాకారులు, సంస్కృతికి సంబంధించిన అన్ని అంశాలను డైరీలో పొందుపరిచామని తెలంగాణ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.


 


 


 


Latest News
 

తెలంగాణలో 10 వేల కోట్ల భారీ కుంభకోణం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ Thu, Apr 18, 2024, 07:35 PM
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు Thu, Apr 18, 2024, 07:32 PM
హైదరాబాద్ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైల్‌.. ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు Thu, Apr 18, 2024, 07:29 PM
సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారు.. కంటతడి పెట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి Thu, Apr 18, 2024, 07:26 PM
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ మహా పట్టాభిషేకం.. రాజాధిరాజుగా దర్శనమిచ్చిన రామయ్య Thu, Apr 18, 2024, 07:23 PM